Wipro | గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఐటీ మేజర్ విప్రో.. 2024-25 ఆర్థిక సంవత్సర డిసెంబర్ త్రైమాసికంలో 24.4 శాతం వృద్ధితో రూ.3,354 కోట్ల నికర లాభం గడించింది.
ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ దిగ్గజం ఎన్హెచ్పీసీ.. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్రానికి రూ. 997.75 కోట్ల మధ్యంతర డివిడెండ్ను చెల్లించింది. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
దేశంలో అతిపెద్ద ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ మరోమారు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5.73 (573 శాతం) మధ్యంతర డివిడెండ్ను ప్రతిపా
క్యూ2లో రూ.6,360 కోట్ల లాభంన్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,360.50 కో�
డివిడెండు రూ.18.50 న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.18.50 చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లించే ప్రతిపాదనకు కమోడిటీ దిగ్గజం వేదాంత లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. రూ.1 ముఖవిల�