రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రక్షాళన జరగనుందా..? తాజా పరిణామాలు అన్ని విభాగాలను గాడిలో పెట్టడానికేనా..? అన్న ప్రచారం వినబడుతోంది. కార్పొరేషన్లో ప్రధానంగా పారిశుధ్య విభాగం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణా
అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యం తగదని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అధికారులపై జిల్లా కలెక్ట�
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘చలో రాజ్భవన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలు
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లున్నది కేంద్రం తీరు. ప్రజల వెతలు తీర్చే ప్రణాళికలు తన వద్ద ఉండవు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యతను పట్టించుకోదు. ఆ పని చేసే రాష్ట్ర ప్రభుత్వాలపై మాత్�