పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో నిర్దిష్ట రీతిలో పెట్టుబడులు పెట్టి, పూర్తి కాలవ్యవధి ఆగితే కోటి రూపాయలకుపైగానే అందుకోవచ్చు. పీపీఎఫ్.. కేంద్ర ప్రభుత్వం అందించే పథకం కావడంతో ఇదో సురక్షిత పెట్టు
ఆర్థిక ప్రణాళికలో పొదుపు, పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అవగాహన, వివేకంతో ముందుకెళ్తే ఆకర్షణీయ స్థాయిలో రాబడులను పొందవచ్చు. ఇక సాధారణ సిటిజన్స్తో చూస్తే సీనియర్ సిటిజన్ల పెట్టుబడులకున్న 10 అత
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిపాజిట్లపై
బాలికలు, మహిళల కోసం ఫిబ్రవరి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన పథకంపై పన్ను వేస్తున్నట్టు తాజాగా నోటీఫై చేశారు. మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ పేరుతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించిన స్కీమ్ క�
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,775.33 కోట్ల నికర లాభాన్ని గడించింది.