నగరంలో అక్రమ ఆయుధాల దందా ఆందోళన కల్గిస్తుంది. బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ఆయుధ తయారీ ముఠాలు సిటీని వ్యాపారానికి వేదికగా మార్చుకుంటున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్�
రాష్ట్రంలో బంగారం దోపిడీ ముఠాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లగ్జరీ కార్లలో తిరుగుతూ, మారణాయుధాలతో నగల దుకాణాలపై పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లు రక్తం చిందించడానికైనా వెనుకాడడం లేదు.
వరంగల్ కేంద్రంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన 15 మంది నిందితులను టాస్ఫోర్స్, పోలీసులు వ్యవసాయశాఖ అధికారులతో కలిసి అరెస్టు చేశారు. వీటి విలువ రూ.2.11కోట్లు ఉం టుందని అధికారులు పేర్�