ఇంటర్లో అనుత్తీర్ణులైన వారికోసం ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నది. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. సప్లిమెంటరీ ఫలితాల్లోనూ మెరుగైన ఉత్తీర�
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ఆఖరి రోజు 5324 మందికి గాను, 5046 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.
ఇంటర్ రెండో ఏడాది వార్షిక పరీక్షలు వికారాబాద్ జిల్లాలో తొలిరోజు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 29 పరీ క్షా కేంద్రాల్లో 7,849 మంది విద్యార్థులకుగాను 7,697 మంది స్టూడెంట్స్ హాజరు కాగా 152 మంది గైర్హాజర�