ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో జిల్లాలోని వేర్వేరు సెంటర్లలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ సోమవారం ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు, విజేత జూనియర్ కళాశాలలో మరో వి�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 17,564 మంది విద్యార్థులకు 16,996 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 4309 విద్యార్థులకు గానూ 4125 మంది, పెద్దపల్లి జిల్లాల
ఇంటర్ వార్షిక పరీక్షల తొలిరోజే విద్యార్థులు భారీగా డుమ్మాకొట్టారు. ఏకంగా 19 వేల మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.
తెలంగాణ గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీవోఈ గురుకులాల్లో 2024-25 ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష జిల్లా కేం ద్రంలో ప్రశాంతంగా ముగిసింది.
ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ భాషలకు పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజు 95శాతానికిపైగా విద్యార్థులు పరీక్ష రాసినట్టు ఇంటర్