కొడంగల్ : ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా 29, 30వ తేదీల్లో రెండు రోజులు జరుగవని నోడల్ అధికారి శంకర్ తెలిపారు. ఎన్నికలకు గాను శు�
ఇంటర్ పరీక్షలు వాయిదా | ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది
హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ప్రమోట్ చేసింది. కాగా ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. జూన్ మొ�