Promotions : రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 48 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్స్గా పదోన్నతి కల్పించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలన, హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా బయోమెట్రిక్ విధానానికి విద్యాశాఖ చర్యలు తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ �