MLA Harish Rao | బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను(BRS activists) కంటికి రెప్పలా కాపడుకుంటుందని, వారి కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తహరీశ్రావు(MLA Harish Rao) అన్నారు. గురువారం ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ
ధారూరు : ఒగ్గు డోలు కళాకారుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం ధారూరు మండల పరిధిలోని అంపల్లి గ్రామంలో గత 25రోజుల పాటు �
పుత్తడి పెట్టుబడులకు తగ్గుతున్న ఆదరణ బీమా, షేర్లు, పీఎఫ్ వైపు మొగ్గు కరోనాతో మారిన ఆలోచన ధోరణి వెల్లడించిన సీఈడీఏ-సీఎంఐఈ బీమాపై ధీమా…ఇన్సూరెన్స్ చేసుకునేందుకు అన్ని ఆదాయ వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున�
న్యూఢిల్లీ, జూలై 19: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. సోమవారం ‘ఆరోగ్య రక్షక్’ పాలసీని ప్రారంభించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, వ్యక్తిగత, హెల్త్ ఇన్సూరెన్స్ ప�
ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ మొదటి రోజు నుంచే వర్తిస్తుంది. అయితే దాని ప్రయోజనాలు తక్షణమే పొందాలంటే మాత్రం కొన్ని ఫార్మాలిటీస్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను నింపాల్సి ఉంటు�
కొవిడ్ నేపథ్యంలో పాలసీలకు పెరిగిన ఆదరణ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి ప్రజలను భయకంపితులను చేస్తున్నది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సంరక్షణ, జీవిత భద్రతపై దృష్టి సారిస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థలు.. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీని మించి వృద్ధిరేటును సాధించాయి. ప్రైవేట్ కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయం 12.68% పెరుగగా, ఎల్ఐసీ �
భారీగా పెరిగిన కొత్త ప్రీమియంల ఆదాయంముంబై, ఏప్రిల్ 21: కరోనా వైరస్ నేపథ్యంలో అటు ఆరోగ్య బీమాలకేగాక.. ఇటు జీవిత బీమాలకూ పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఎల్ఐసీ మినహా ప్రైవేట్
మూడేండ్ల తర్వాత డెత్ క్లెయిమ్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వద్ద బీమా పాలసీ తీసుకున్న వారి డెత్ క్లెయిమ్స్లు గత ఏడాది ఏప్రిల్- డిసెంబర్ మధ్య కాల�