అమెరికాను ప్రపంచ దేశాలు అక్రమంగా దోచుకుంటున్నాయి.. ఇక ఊరుకోబోం.. మా దగ్గర్నుంచి ఇన్నాళ్లూ వసూలు చేసినదాన్ని తిరిగి తీసుకుంటాం.. నా దేశ ప్రయోజనాలకే నేను పెద్దపీట వేస్తాను.. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే �
ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిన భారత సంతతికి చెందిన ఏడుగురు టెకీలపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ ట్రేడింగ్ ద్వారా రూ. 7.5 కోట్లు అర్జించినట్టు ఫెడరల్ అధికారులు తెలిపారు. రెండేండ్ల క్రితం నాటి ఈ ఘటన ఆలస్య�
అచ్చెన్నాయుడు | అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి తీరు మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ఇన్ఫోసిస్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలతో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. అలాగే, వీరికి రూ.3.06 కోట్ల జరిమానా విధించింది