నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటఖుర్దులో (Pentakhurdu) కొత్త కల్యాణి చాళుక్యుల శాసనం వెలుగు చూసిందని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్, చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
వావికొల్లు గ్రామంలో లభ్యం హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం వావికొల్లు గ్రామంలో చారగొండవాగు పక్కనున్న పొలాల్లో ఉదయనచోడుని కొత్త శాసనం బయల్పడింది. ఆ గ్రామానిక�
నల్లగొండ జిల్లాలోని ‘పరడ’ ప్రాచీన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామానికి బయట ఉన్న కొండకు తూర్పుభాగంలో శిథిల ఆంజనేయ, శివాలయాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి ఆలయం దగ్గర నల్లసరపు రాతిపై ఒక శాసనం ఉంది. ఈ శాసనాన్ని క