Hyderabad | నగర శివార్లలోని గుర్రంగూడ వద్ద శనివారం అర్ధరాత్రి థార్ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో బైక్ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును థార్
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.