ఈ ఏడాది భారతీయ స్టార్టప్లకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు కలిసొచ్చాయి. దీంతో చాలాకాలం తర్వాత మళ్లీ 2025లో స్టార్టప్లలోకి నిధులు పోటెత్తినైట్టెంది. లెన్స్కార్ట్, గ్రో, మీషో, ఫిజిక్స్వాలా తదితర 18 స్�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది ఐపీవోల జాతర నడిచింది. మునుపెన్నడూ లేనివిధంగా నిధుల సమీకరణ జరిగింది. 2025లో 103 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు రాగా.. ఆల్టైమ్ హైలో రూ.1.76 లక్షల కోట్ల ఫండ్స్ను ఆయా కంపెనీలు చ
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) విలువ రూ.4.7 లక్షల కోట్లకు చేరిందని ఓ తాజా నివేదిక పేర్కొన్నది. దేశంలోని అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ వేదికల్లో ఒకటైన ఎన్ఎస్ఈ.. త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)క�