ప్రజల వ్యక్తిగత సంపద హక్కుల విషయంలో జాతీయపార్టీలు రెండూ దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల తొలిదశ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారంలో ఈ పన్ను అంశాన్ని లేవనెత�
దేశంలో వారసత్వ పన్ను ఉండాలని, మరణించిన వారి ఆస్తుల్లో 55% వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీల కుటుంబానికి సన్నిహితుడు శామ్ పిట్�
Loksabha Elections 2024 | కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ఎలాంటి ప్రస్తావన లేదని సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు.
అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ‘ఆర్థిక సర్వే’ చేపడుతామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం రాజకీయ దుమారాన్ని రేపుతున్న సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకు�