అమరావతి : పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగ స్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత
మియాపూర్ : నియోజకవర్గంలోని కాలనీలన్నింటా మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నెలకొన్నా ప్రజా సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ముందు
బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ఇటీవల డివిజన్లోని పాటి
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ ఇతర సుంకాలతో సమకూరిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెచ్చిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో పేర్కొంది. ఈ రాబడిని ప�
బీజింగ్ : మారుమూల హిమాలయన్ ప్రావిన్స్ అయిన టిబెట్పై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పంచవర్ష ప్రణాళికలో 30 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) కేటాయిం�