Sudha Murty : చైనాతో పోటీ పడాలంటే మన యువ టెకీలు, భారత ఉద్యోగులు వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకులు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై హాట్ డిబేట్ సాగుతోంది.
NR Narayana Murthy | దేశ అభివృద్ధిపై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మౌలిక వసతుల రంగంలో మూడు షిఫ్టుల్లో పని చేయాలని, అప్పుడే చైనాను భారత్ అధిగమించ గలదని పేర్కొన్నారు.
Narayana Murthy | బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) గురించి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు (Infosys co-founder) నారాయణ మూర్తి (Narayana Murthy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులను కరీనా అంతగా పట్టించుకోదని అన్నారు.
Rishi Sunak | బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ నియమితులయ్యారు. భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. �