ఓ వైపు ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది ఏ మాత్రమూ అమలు కావడం లేదు. గ్రామాల్లోని అతి ప్రాముఖ్యమైన వినాయక నిమజ్జన వేడుకలకు సైతం విద్యుత్ కోతల కష్టాలు త�
బీజేపీ 2014 ఎన్నికల ముందు దేశ ప్రజలను ఎన్నో హామీలతో ఊరించింది. అధికారంలోకి వచ్చాక వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నవారు ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్ట బెడుత
మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న వానకాలం సీజన్లో ఎరువుల ధరలు రైతన్నలకు పట్టపగలే చుక్కలు చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత రైతులకు షరాఘాతంలా తగిలే సూచనలు
న్యూఢిల్లీ: రెండో కరోనా ఉత్పాతంతో తల్లడిల్లుతున్న భారత్కు పిడుగులాంటి వార్త ఇది. ప్రస్తుతం వైరస్ విజృంభణ చూస్తుంటే మూడో కరోనా ఉత్పాతం తప్పదని అనిపిస్తున్నట్టు వైద్య నిపుణులు తెలిపారు. గురువారం 4,12,784 కొత