ఒకప్పుడు ధూమపానం, పరిశ్రమల్లో పని చేసేవాళ్లకే శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా యువత ఊపిరితిత్తులు ఇబ్బందుల్ని పీల్చుకుంటున్నాయి. అందుకు కారణాలు అనేకం..
బడ్జెట్లో కేంద్రం గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద వచ్చే ఐదేండ్లలో పట్టణాల్లోని 1 కోటి పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇండ్లు నిర్మించాలని