రాష్ట్ర పారిశ్రామిక రంగం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి దొందూ దొందే అన్నట్టుగా తయారైంది. ఎవరికివారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో తెలంగాణలో పారిశ్రామికరంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంద
సంగారెడ్డి జిల్లా లో పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేలా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీని ఏర్పాటుకు కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నది. జహీరాబాద్లో ఇది వరకే జాతీయ పారిశ్రామిక ఉత్పత్త
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనుంది. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) ఇం దుకు ఆ
Zahirabad | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేం�