చిన్నప్పుడు నాంపల్లి నుమాయిష్ (పారిశ్రామిక ప్రదర్శన)కు వెళ్లిన వారికి గుర్తుండే ఉంటుంది. అజంతా గోడ గడియారాల ప్రకటన విన సొంపుగా ఉండేది. ఒకానొక దశలో అందమైన అజంతా గడియారాలు.. దేశాన్ని ఒక ఊపు ఊపాయి. భారత్లో�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభిస్త
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటో తేదీ నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేపడుతున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ పేర్కొన్నారు.
Traffic restrictions | హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు ‘నుమాయిష్’ (అంతర్జాతీయ ఎగ్జిబిషన్) ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.