Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాల మధ్య పెట్టుబడిదారులు భయాందోళనకు గురయ్యారు. అమెరికా మార్కెట్ల పతనం సైతం దేశీయ మార్కెట్లపై భారీ ప్రభావం పడింది. ఈ �
స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టాల్లోకి జారుకోవడం సూచీలపై ప్రభావం చూపాయి.
ప్రైవేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,301 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదై�
2018 నుంచి ఐదేండ్లలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు (యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, ఐడీబీఐ) జరిమానాల రూపంలో రూ.35,587 కోట్లు, మినిమమ్ బ్యాలెన్స్ నిల్వ ఉంచనందుకు రూ. 21,044