KARIMNAGAR | చిగురుమామిడి, ఏప్రిల్ 17: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ పండుగకు మహిళలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు �
ప్రభుత్వ నిర్లక్ష్యానికి అధికారులు పట్టింపులేమి తోడవడంతో యూరియా (Urea) కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొరగా వ