ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్లో చేనేత పథకాలకు రూ.110 కోట్లు కోత విధించింది. గత ఏడాదిలో పెట్టిన బడ్జెట్లో రూ.368 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి కేవలం రూ.258 కోట్లు మాత్రమే కేటాయించింది.
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపులను పైలట్ గ్రామంగా తీసుకోగా, 73 మందికి మంజూరు పత్రాలు అందించారు. ఇందులో 41 మంది లబ్ధిదారులు ముగ్గులు