Cancer | క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరికొత్త దివ్యాస్త్రం అందుబాటులోకి వచ్చింది. దేశీయంగా రూపొందించిన ‘కార్-టీ సెల్' థెరపీతో క్యాన్సర్ భూతాన్ని ఖతం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇమ్యునోయా�
భారత్లో తయారైన మొట్టమొదటి టీబీ(క్షయ) టెస్ట్ కిట్కు ఆమోదం లభించింది. పుణెకు చెందిన మైల్యాబ్ సంస్థ ‘పాథోడిటెక్ట్' పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత టీబీ టెస్ట్ కిట్ను తయారు చేసింది