Asian Games: ఇండియా చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో మహిళా క్రికెట్ జట్టు గోల్డ్ మెడల్ గెలిచింది. శ్రీలంకపై ఫైనల్లో 19 రన్స్ తేడాతో హర్మన్ప్రీత్ బృందం విజయాన్ని నమోదు చేసింది.
భారత మహిళా క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వా మి.. మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీకి ఎంపికైంది. గోస్వామితో పాటు ఇంగ్లం డ్ ప్లేయర్లు హీతర్ నైట్, ఇయాన్ మోర్గాన్క�
సచిన్ సలహాతోనే తన కెరీర్ పొడిగింపు జరిగిందని భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించింది. 2017 ప్రపంచకప్నకు ముందు లండన్లో సచిన్తో జరిపిన సంభాషణతో తన బ్యాటింగ్ శైలిలో మార్పు చేసుక�
ఇంగ్లండ్ వేదికగా జరిగే ద హండ్రెడ్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ టీమ్ నాయక ద్వయం హర్మన్ప్రీత్కౌర్, స్మృతి మందన బరిలోకి దిగబోతున్నారు. గురువారం జరిగిన లీగ్ వేలంలో ట్రెంట్ రాకెట్స్ టీమ్కు హర్మన�
భారత మహిళా క్రికెట్లో ఒక శకం ముగిసింది. సుదీర్ఘకాలం భారత మహిళా జట్టును ముందుకు నడిపించిన ప్లేయర్ మిథాలీ రాజ్.. తన క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పేసింది. ఈ క్రమంలో ఆమె నెక్స్ట్ ఏం చేస్తుందనే ఆసక్తి అందరి
టెస్టు బరిలో భారత మహిళల జట్టు నేటి నుంచి ఇంగ్లండ్తో పోరు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోనీ నెట్వర్క్లో భారత మహిళల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. దాదాపు ఏడేండ్ల తర్వాత మిథాలీసేన టెస్టు సమర�