ప్రతిష్టాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్ చూపించారు. ఆదివారం ముగిసిన మెగాటోర్నీలో జైస్మిన్ లంబోరియా, మీనాక్షి హుడా పసిడి పతకాలతో కొత్త చరిత్ర లిఖించగా, నుపు�
పారిస్ ఒలింపిక్స్కు ముందు తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొడుతోంది. అస్తానా(కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన 52 కిలోల సెమీస్లో నిఖత్ 5-0 తేడాత