: ఇటీవలే ముగిసిన పారిస్ డైమండ్ లీగ్లో టైటిల్ గెలిచిన జోష్లో ఉన్న భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. చెక్ రిపబ్లిక్లోని ఒస్ట్రావా వేదికగా మంగళవారం రాత్రి జరిగ
జాన్స్ కుసోన్సి స్మారక జావెలిన్ త్రో ఈవెంట్లో భారత గోల్డెన్ బాయ్ నీరజ్చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన పోటీలో నీరజ్ 84.14మీటర్లతో రెండో స్థానం దక్కగా, వెబర్ 86.12మీ టాప్లో నిలిచాడు.
భారత బల్లెం వీరుడు, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. పారిస్ ఒలింపిక్స్లో రజత పతకం నెగ్గిన నీరజ్.. అవి ముగిసిన కొద్దిరోజులకే లాసానే (స్విట్జర్లాండ్) వేదికగా జరిగిన ప్రతి�
నాలుగేండ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగి బరిసెతో భారత్కు అథ్లెటిక్స్లో తొలి స్వర్ణం అందించిన ‘గోల్డెన్ బాయ్' నీరజ్ చోప్రా పారిస్లోనూ రజతంతో మెరిశాడు. స్టేట్ డి
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోమారు సత్తాచాటాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో నీరజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచాడ�
వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా దూసుకొచ్చాడు. మంగళవారం కుదించిన జాబితాలో నీరజ్ చోటు దక్కించుకున్నాడు.
ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం గెలిచిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో ఘనత సొంతం చేసుకోనున్నాడు. జావెలిన్ త్రోలో ప్రకంపనలు సృష్టిస్తున్న నీరజ్ వరల్డ్ అథ్లెట్ 2023 నామినేషన్ దక్కించుకున్నాడు.