‘మధ్య భారతదేశంలోని అడవిని చుట్టుముట్టిన 30 వేల భద్రతా బలగాలను వెనక్కి రప్పించాలి.. ఆదివాసీల జీవించే హకుకు రక్షణ కల్పించాలి.. సైనిక క్యాంపులను ఎత్తివేసి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అని కేంద్ర ప్రభుత్వ�
లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్, మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఇద్దరి మృతదేహాలు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభ్యమయ్యాయని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు.
వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో చొరబడటానికి యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాది శవం ఆర్మీకి లభించగా.. మరో
JammuKashmir | పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ.. పలు ఉగ్రవాద సంస్థల ప్రతినిధులతో పీవోకేలోని ముజఫరాబాద్లో ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన ఓ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్లో �