వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్లో భారత ప్యాడ్లర్లు దివ్యాన్షి భౌమిక్, అనుష్క క్వార్టర్స్ చేరుకున్నారు. మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించారు.
ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) ప్రపంచకప్లో తొలి రోజు భారత ప్యాడ్లర్లు శుభారంభం చేశారు. తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల, మరో స్టార్ ప్లేయర్ మనిక బాత్రా తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతం
ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత ప్యాడ్లర్లు మూడు కాంస్యాలతో మెరిశారు. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం మహిళల డబుల్స్ సెమీస్ పోరులో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ ద్వయం..