బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారని రాజా రామ్మోహన్ రాయ్ మీద విమర్శలెక్కుపెట్టి ఖండించడం, అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదని వివేకానందుని తూలనాడటం... ఇలాంటివి తెలుసు. ఇక గాంధీజీని ఖండించాలన�
ఎన్నికల యుద్ధ సందర్భంలో ‘కుమ్మక్కు’, ‘బీ టీం’ అంటూ యథేచ్ఛగా పేలుతున్నయి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు. ఈ రెండు పార్టీల టార్గెట్ బీఆర్ఎస్సే. వాటిని ఆ స్థాయిలో హడలెత్తిస్తున్
Sonia Gandhi: ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీకి చాలా లాభం చేకూరిందని, మరో వైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై మాత్రం తీవ్ర దాడి జరుగుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో �
ఇండియన్ నేషనల్ కాం గ్రెస్ (ఐఎన్సీ) పార్టీ పేరుతో నకిలీ వెబ్సైట్ రూపొందించి.. విరాళాలు సేకరిస్తున్న రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
శర్మిష్ఠ ముఖర్జీ.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు. గతంలో ఢిల్లీ కాంగ్రెస్ నాయకురాలు కూడా. తన తండ్రి అనుభవాల ఆధారంగా ఆమె రాసిన ‘ప్రణబ్, మై ఫాదర్' వివాదాస్పదమైంది. ఈ పుస్తకానికి తన మరణానంతరమే