హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఇండియన్ నేషనల్ కాం గ్రెస్ (ఐఎన్సీ) పార్టీ పేరుతో నకిలీ వెబ్సైట్ రూపొందించి.. విరాళాలు సేకరిస్తున్న రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జాయింట్ సీపీ, ఏవీ రంగనాథ్ కథనం ప్రకారం.. జైపూర్కు చెందిన సురేంద్రచౌదరి నేట్ ఐఎన్సీ. కో.ఇన్ అనే పేరుతో అసలైన వెబ్సైట్ (డొనేట్ఐఎన్సీ.నెట్) మాదిరిగా తయారు చేశాడు. దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తల ను మోసం చేశాడు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు 10న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చే రాజస్థాన్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.