భారత ఐటీ సెక్టార్లో సిబ్బంది క్రమబద్దీకరణ వల్ల మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండొచ్చని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్) సంకేతమిచ్చింది. ఏఐ, ఆటోమేషన్ ఆధారిత ఆపరేషన్ల
దేశ ఐటీ రంగంలో నిశ్శబ్ధంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. 2023లో ఐటీ/ఐటీఈఎస్ రంగం లో దాదాపు 20 వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ఆలిండియా ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐఐటీఈయూ) వెల్లడించింది.
దేశంలో అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసింది. టాప్-25 కంపెనీలతో విడుదలైన ఈ వార్షిక లిస్టులో భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్