జాతి రక్షణ కోసం అహర్నిశలు పాటుపడే వీర సైనికులు, పోలీస్, అగ్నిమాపక, ఇతర శాఖల సిబ్బందికి 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం 1,090 మందికి శౌర్య విశిష్ట సేవా పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 233 శౌర్య పత�
బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారని రాజా రామ్మోహన్ రాయ్ మీద విమర్శలెక్కుపెట్టి ఖండించడం, అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదని వివేకానందుని తూలనాడటం... ఇలాంటివి తెలుసు. ఇక గాంధీజీని ఖండించాలన�
మాకు చిన్నప్పుడు తెలుగు నేర్పింది అమ్మే! ఎన్నో పదాలకు అర్థాలు, పురాణాల్లో ఘట్టాలు, సామెతలు, చాటువులు, పిట్ట కథలు, జాతీయాలు, నుడికారాలు, పద్యాలు తెలిశాయంటే అమ్మ వల్లనే! మేము ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మాకు తెలు
భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 24 వరకు రాష్ట్రలోని 582 థియేటర్లలో ‘మహాత్మాగాంధీ’ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాద�
స్వేచ్ఛావాయువులను పీల్చిన దేశ ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. ఆలింగనాలు కొనసాగాయి. చిన్నా పెద్దా.. ఆడ మగ.. పేద ధనిక.. బేధం లేకుండా అందరూ ఢిల్లీ నగరంలో జయధ్వానాలు చేస్త�