Rajnath Singh : దేశంలో మిస్సైల్స్ తయారీలో కీలక మార్పు రాబోతుంది. ఇప్పటివరకు డీఆర్డీవోకే పరిమితమైన మిస్సైల్స్ తయారీ టెక్నాలజీ ఇకపై ప్రైవేటు సంస్థలకు కూడా అందుబాటులోకి రానుంది.
Amnesty International: గాజా యుద్ధం కోసం భారతీయ కంపెనీలు సుమారు 2596 ఆయుధ షిప్మెంట్లను ఇజ్రాయల్కు పంపినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నది. గురువారం దీనికి సంబంధించిన రిపోర్టును రిలీజ్ చేసింది. దీని వల్ల