జూనియర్ ఆసియా చాం పియన్షిప్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత అథ్లెటిక్స్ శిక్షణా శిబిరానికి తెలంగాణ యువ అథ్లెట్ దొడ్ల సాయిసంగీత ఎంపికైంది. దుబాయ్ వేదికగా ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్న జూన�
బర్మింగ్హామ్ వేదికగా ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో 215 మందితో కూడిన భారత అథ్లెటిక్స్ బృందం బరిలోకి దిగనుంది. ఇందులో 108 మంది పురుషులు, 107 మంది మహిళలు ఉన్నారని భారత ఒలి�
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందానికి ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు. బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ మ�