ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) ప్రధాన యుద్ధ విమానంగా పనిచేసిన మిగ్-21 జెట్లకు రాజస్థాన్కు చెందిన బికనేర్లోని నల్ ఎయిర్ బేస్లో చివరి ప్రయాణం ముగిసింది.
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్ జెట్ మిగ్-21.. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత రిటైర్ కాబోతున్నది. భారత గగనతలంలో శత్రువుకు సింహస్వప్నంగా నిలిచిన ఈ యుద్ధ విమానం ఇప్పుడు వీడ్కోల�
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు అతిరథ మహారథులు అహ్మదాబాద్కు విచ్చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ రాక ఖరారు కాగా ఆస్ట్రేలియా ప్రధానమం