హైదరాబాద్లోని నాంపల్లి మల్లేపల్లికి చెందిన యువ స్పీడ్స్టర్ మహమ్మద్ మాలిక్..భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 17 నుంచి బెంగళూరు వేదికగా మొదలయ్యే అండర్-19 ముక్కోణపు వన్డే సిరీస్కు ఎంప�
ఆస్ట్రేలియా మహిళల ‘ఏ’ జట్టుతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 85.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే �
ఆస్ట్రేలియా ‘ఏ’తో గురువారం మొదలైన అనధికారిక తొలి టెస్టులో భారత ‘ఏ’ మహిళల జట్టు ఘోరంగా తడబడింది. వర్షం అంతరాయం మధ్య సాగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత ‘ఏ’ 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు