నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు.. | నేటి నుంచి బ్రిటన్లో జీ-7 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా సభ్య దేశాలుగా ఉన్న కూటమి సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్�
వచ్చే నెలలో జరుగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. ప్రత్యేక అతిథిగా పాల్గొనాలంటూ మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం పలికారు