Union Govt | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో యూఏఈ (UAE) కి చెందిన చమురు ట్యాంకర్ల (Oil tankers) పై ఇటీవల ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనకు సంబంధించి భార�
మ్యూజియంలో అనేక రకాల అరుదైన వస్తువులెన్నో ప్రదర్శనకు ఉంటాయని తెలిసిందే. అలాంటి మ్యూజియాలకు భిన్నంగా బైక్ల కోసమే ఏర్పాటైన సందర్శనాలయం ఒకటి ఉంది. ఇండియన్ రోడ్లపై అడుగుపెట్టిన వందలాది పాతకాలపు ద్విచక్�
అటారీ-వాఘా సరిహద్దు వద్ద తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తాత్కాలిక వీసాపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ రెండు దేశాలూ ఆదేశాలు జారీ చేయగా, దానికి డెడ్లైన్ కూడా ముగిసింది.