India Covid-19 Update | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తగ్గినా.. 3లక్షలపైగా కొత్త రికార్డవగా.. 500పైగా మరణాలు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ : గత ఏడాది మే నుంచి నవంబర్లో దేశంలో అతితక్కువగా కేవలం 3.1 లక్షల కొవిడ్-19 తాజా కేసులు నమోదయ్యాయి. వరుసగా ఆరు నెలలుగా నవంబర్లో తాజా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మే 6న కొవిడ్-19
దేశంలో కరోనా తగ్గుముఖం | దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.