స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు మన కేంద్ర బడ్జెట్ సమర్పించే విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్మలా సీతారామన్ ప్రస్తుతం పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
మన దేశ చరిత్రలో ఆర్థిక మంత్రులకు బదులుగా ముగ్గురు ప్రధానులు బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయారు. ఎందుకిలా జరిగింది..? ప్రధానులు బడ్జెట్ను...