ఉగ్రదాడులను ఎగదోసి ఆపై భారత్ చేతిలో చావుదెబ్బలను తింటున్న దాయాది పాకిస్థాన్.. సాధారణ పౌరులను కూడా కవచాలుగా వాడుకొంటున్నది. శుక్రవారం రాత్రి భారత్లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు తెగబడ్డ పాక్.. దీ
శుత్రువుకు ఎలా జవాబు చెప్పాలో తమ సైన్యానికి తెలుసు అని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ చేపట్టిన యుద్ధ చర్యకు దీటుగా జవాబు చెప్పే హక్కు పాకిస్థాన్కు ఉన్నదని చెప్పుకున్నా�
భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్థాన్.. అంతర్జాతీయంగా తన పరువు కాపాడేందుకు భారత్పై అసత్యాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. తాము భారత్కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించింది.
బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్పై భారత్ క్షిపణి దాడులకు దిగటంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు రద్దయ్యాయి. శ్రీనగర్, లేహ్, జమ్ము సహా 25 నగరాల్లోని విమానాశ్రయాల్ని తాత్కాలికంగా �
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ దాడులు చేయవచ్చనే భయంతో సరిహద్దులకు పాకిస్థాన్ రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నది. భారత విమానాల కదలికలను పసి గట్టేందుకు సియాల్కోట్, ఫెరోజ్పూర్ సెక్టార్లలో ఈ మ�