కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా దేశం నిలబెట్టుకొంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని వ
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతం : సీఎం కేసీఆర్ | కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను
ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం కారణంగా మనం అందరం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 75వ స్వాతంత�
ఢిల్లీ : జాతినుద్దేశిస్తూ చేసే ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచుగా దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రస