నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad) ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెల్తున్న లారీ దగ్ధమైంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవేపై పెద్దగా రద్దీ లేని సమయంలో �
ఆర్టీఏ అధికారులమంటూ పసుపు లోడ్ లారీని దుండగులు హైజాక్ చేశారు. డ్రైవర్కు మత్తుమందు ఇచ్చి పసుపు బస్తాలను మరో వాహనంలోకి మర్చుతుండగా పోలీసులకు చిక్కిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చేసుకున్నది.