సైదాబాద్ కరణ్బాగ్ కాలనీలో నూతనంగా తాగునీటి పైప్లైన్ ఏర్పాటు కోసం తవ్విన మట్టి కుప్పలను తొలగించకపోవటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యంగా కారణంగా మట్టి కుప్పల�
ఎమ్మెల్యే రాజయ్య | మహిళలు అంటే నాకు అపార గౌరవమని, మహిళల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా మాట్లాడితే సభాముఖంగా క్షమించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య మహిళలను కోరారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి | మహబూబ్ నగర్- జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.