కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge)
రాజ్యాంగ సంస్థను తమ జేబులో పెట్టుకొని మోడీ ఆడుతున్న నాటకాలకు తెర దించుతామని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. బీజేపీ అంటేనే భారతీయ జూమ్లా పార్టీ అని, అం�