నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడికి సోమవారం ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతుండగా, ప్రశాంత వాతవరణంలో శోభాయాత్రలు సాగేందుకు పోలీస్ యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది.
నిర్మల్ అర్బన్ : జిల్లాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిర్మల్ జిల్లాలో ఆయా మండలాలు, గ్రామాలలో ఏర్పాటు చేసి
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం : వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. �
సంగారెడ్డి : వినాయకుల నిమజ్జన ఊరేగింపులో డీజే సౌండ్ వినియోగిస్తే సీజ్ చేస్తామని, అందుకు పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదేనని ఎస్పీ రమణకుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నవరాత్ర�