రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసిందని, నిబంధనలు ఉల్లంఘించి పశువులను తరలిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి జి�
తెలంగాణ-కర్టాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్టులను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. దీంతో ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయాన్ని ఆన్లైన్ విధానంతో భర్తీ చేసేందుకు రవాణా శాఖ సంచార వాహన తనిఖీ(మొ�
అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ధాన్యం అక్రమ రవాణా, శాంతి భద్రతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై వి�
మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నది. ‘అధికార’బలంతో సహజ వనరులను కొల్లగొడుతున్నది. వాగుల్లో ఇసుకనే కాదు, గుట్టల మట్టినీ వదలడం లేదు. బండలింగాపూర్ రెవెన్యూ శివారులోని కుందేలు గుట్ట నుంచి రాత్రింబవళ్లు ఇసుక, మ�
విద్యార్థులు డ్రగ్స్ వినియోగించినా, వాటి అక్రమ రవాణాలో భాగస్వామ్యులైనా ఇకనుంచి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఆయా విద్యాసంస్థలు ఈ విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకోవ�