మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నది. ‘అధికార’బలంతో సహజ వనరులను కొల్లగొడుతున్నది. వాగుల్లో ఇసుకనే కాదు, గుట్టల మట్టినీ వదలడం లేదు. బండలింగాపూర్ రెవెన్యూ శివారులోని కుందేలు గుట్ట నుంచి రాత్రింబవళ్లు ఇసుక, మ�
విద్యార్థులు డ్రగ్స్ వినియోగించినా, వాటి అక్రమ రవాణాలో భాగస్వామ్యులైనా ఇకనుంచి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఆయా విద్యాసంస్థలు ఈ విషయంపై కఠిన నిర్ణయాలు తీసుకోవ�