నల్లమట్టి వ్యాపారం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తుంది. మండలంలోని ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రకృతి సంపద విధ్వంసమవ�
మండలంలో నల్లమట్టి వ్యాపారం జోరుగా సాగుతున్నది. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కొందరు అక్రమార్కులు పెద్ద పెద్ద యంత్రాల ద్వారా మట్టి తవ్వకాలు చేపట్టి, టిప్పర్ల ద్వారా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నార�
Soil Excavation | రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాల్వ పనులు, పుష్కర కాల్వ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజు వందల లారీలతో అక్కడ మట్