ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్త గొంతు నులిమి హత్య చేసిందో భార్య. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం..
Adilabad | అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భార్యను చంపేశాడు.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్లో శనివారం చోటు చేసుకుంది.
చార్మినార్ : అక్రమ సంబంధ వ్యవహారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు దారితీసింది. హుస్సేని అలం ఇన్స్పెక్టర్ జీ.నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హసన్నగర్ ఇందిరానగర్కు చెందిన జాఫర్ ఖురేషీ (26) స్థానికంగా దస్తగ